
|| బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో: ఇన్స్టాగ్రామ్ ||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణలో ఎన్నికల కోలాహలం. ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ షెడ్యూల్ రాకముందే పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం. అందులో భాగంగా ఒక ఒక ముందుకేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత అధినేత చంద్రశేఖర్ రావు ఏకంగా అభ్యర్థులను ఇప్పుడే. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా ఉండగా, 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం. అయితే, కేసీఆర్కు పలు వర్గాల నుంచి నిరసన. ముఖ్యంగా ముఖ్యంగా, ముదిరాజ్లు సీఎం కేసీఆర్పై తీవ్ర ఆగ్రహంతో. కారణం ఏంటంటే .. 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ప్రకటించిన .. ఒక్క ఒక్క కూడా సీటు. పద్మశాలీల్లో ఒకరికి మాత్రమే టికెట్. దీంతో బీసీలను అణచివేసే కుట్రలో ఇదీ ఒక భాగమేనని భాగమేనని, రాష్ట్రంలో అధిక శాతం ఉన్న తమ కమ్యూనిటీలకు ద్రోహం చేశారని.
కేసీఆర్ ప్రకటించిన 115 స్థానాలకు గానూ 58 సీట్లు ఓసీలకే. అందులోనూ 40 స్థానాల్లో రెడ్డి అభ్యర్థులే ఉండటం. ఇక ఎస్సీలు 20, ఎస్టీలు 12 మంది, మైనారిటీలు ముగ్గురు బరిలో. వారిలో ఏడుగురు మహిళలు. అయితే, రాష్ట్రంలో రాష్ట్రంలో అత్యధిక వర్గం ఉన్న బీసీలకు 22 సీట్లే కేటాయించడంపై బీసీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అందులోనూ కీలక కమ్యూనిటీలు అయిన పద్మశాలీలు పద్మశాలీలు, ముదిరాజ్లు కేసీఆర్పై కోపంతో. మొన్నకి మొన్న కోరుట్లలో కోరుట్లలో పద్మశాలీలు సభకు భారీ ఎత్తున. ఒకవిధంగా ఈ సభను రాజకీయ బలప్రదర్శన. ఆ సభలో తమ తమ కులస్థులకే టికెట్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని తీసుకోవాలని. కానీ, కేసీఆర్ మాత్రం ఒక్కరంటే ఒక్కరికే టికెట్ ఇవ్వడం.
దీంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దని. గ్రామ, మండల స్థాయిల్లో స్థాయిల్లో జరిగే నెలవారీ కుల సంఘాల సమావేశాల్లో కేసీఆర్ వ్యవహారశైలిపై. రాష్ట్రంలో అత్యధిక జనాభా జనాభా ఉన్న తమ కులాలను కేసీఆర్ విస్మరించారని విస్మరించారని, దీనికి బదులు తీర్చుకోవాలని తీర్మానాలు. ఈ మేరకు ప్రతి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా విజ్ఞప్తులు కుల పెద్దలు పెద్దలు. అయితే, కేసీఆర్ మాత్రం మాత్రం వ్యక్తిగతంగా చూస్తే ఓటు వేసేవారు కులం కన్నా కన్నా చూస్తారని ధీమాగా ఉన్నట్లు. అందుకే పెద్ద వర్గాలపై పద్మశాలీలు పద్మశాలీలు, ముదిరాజ్లకు ప్రాతినిథ్యం కల్పించలేదని గుసగుసలు.
115 అభ్యర్థుల సామాజిక వర్గం వర్గం ఇలా ..
ఓసీ -58, బీసీ -22, ఎస్సీ -20, ఎస్టీ -12, మైనార్టీ -3, మహిళలు -7
ఓసీ 58
రెడ్డి -40, వెలమ -11, కమ్మ -5, వైశ్య -1, బ్రాహ్మణ -1,
బీసీ 22
మున్నూరు కాపు -10, యాదవ్ -5, గౌడ -4, బెస్త -1, వంజర -1, పద్మశాలి -1
ఎస్టీ 12 మంది
లంబాడీ -7, ఆదివాసీ -5
ఎస్సీ 20
మాల -8, మాదిక -11, నేతకాని -1
విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సరంలో రాశుల ఆదాయ వ్యయాది ఫలితాలు ఇలా ఇలా ..
తిరుపతి వెంకన్నకు తలనీలాలు ఎందుకు ఎందుకు సమర్పిస్తారో సమర్పిస్తారో తెలుసా ..