
హైదరాబాద్, ఈవార్తలు, అది: అది హైదరాబాద్ నగరంలోనే ప్రధాన కూడళ్లలో ఒకటి ఒకటి .. సికింద్రాబాద్ నుంచి అల్వాల్ అల్వాల్ .. అల్వాల్ అల్వాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేవాళ్లు వెళ్లేవాళ్లు .. తిరుమలగిరి తిరుమలగిరి వైపు వెళ్లేవాళ్లు .. అంత లోతుగా ఉంటుందా ఉంటుందా … సారీ .. సొరంగం.నడి.నడి రోడ్డు మధ్యలోభారీ స్థాయిలో గుంత ఏర్పడినా అధికారులు పట్టించుకోవడం. ఆ మధ్య కాంక్రీట్, సిమెంట్తో సిమెంట్తో పూయడంతో వర్షానికి అదీ కొట్టుకుపోయింది. గులకరాళ్లన్నీ చెల్లాచెదురై వాహనదారులకు ఇబ్బందులు. అయినా, జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టకపోవడం. దాదాపు నెల రోజులుగా వాహనదారులు వాహనదారులు ఇక్కట్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నా, కనికరించే నాథుడే. పోలీసులేమో ట్రాఫిక్ చలాన్లు వేయడంలో వేయడంలో, ట్రాఫిక్ ట్రాఫిక్ ఫొటోలు తీయడంలో బిజీగా ఉంటున్నారు తప్ప తప్ప .. ఇవేమీ పట్టించుకోవడం వాహనదారులు వాహనదారులు. ఇప్పటికైనా ఆ భారీ భారీ గుంతను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఆమ్రపాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని.