[ad_1]
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వంపై మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం. సోమవారం ఉదయం వరస ట్వీట్లతో ఆయన ప్రభుత్వంపై విమర్శలు. ఈ మేరకు ఎక్స్ ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలను. నీళ్లు సముద్రం పాలవుతున్న పాలవుతున్న ఒడిసి అసమర్ధ ప్రభుత్వం అంటూ. కాలేశ్వరం పొంగిన పొంగిన పిల్లర్లను చూపి నీటిని కిందకు ఆగ్రహాన్ని వ్యక్తం వ్యక్తం. యతెచ్చుగా ఇసుక వ్యాపారం వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై అసహనాన్ని వ్యక్తం వ్యక్తం. చేతులు కాలిన తర్వాత తర్వాత ఆకులు పట్టుకున్నట్టు దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు కుక్కలు మొరిగినట్లుగా రెడ్డి వ్యవహార శైలి. నీళ్లన్నీ తరలించకపోయిన తర్వాత తర్వాత అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీ మెట్రీల గురించి మాట్లాడుతుండంటూ. కృష్ణ, గోదావరి నదుల నదుల నుంచి వేల టిఎంసిల నీళ్లు సముద్రం పాలవుతున్న పాలవుతున్న ఒడిసిపట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన ఫలితమే ఫలితమే తెలంగాణకు కృష్ణ, గోదావరి నది జలాల్లో నీటి వాట తేలకపోవడానికి కారణమని కారణమని. కెసిఆర్ పాలనలో కాలేశ్వరం, పాలమూరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వడివడిగా వడివడిగా పూర్తి చేసి వందల టిఎంసిల ఓడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారని. పొంగిన కాలేశ్వరం పిల్లర్లను పిల్లర్లను చూపించి మరమ్మత్తులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయని ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోసుకునేందుకు నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్న రద్దు చేశారని. 15 నెలలుగా పనులు పడావు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రైతుల పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం. అన్నం పెట్టే అన్నదాతకు అన్నదాతకు సున్నం పెట్టి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారని. జాగో జాగో
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird