Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana ||
Date: 22-04-2025 ||
Time: 11:55 PM
రోడ్డు ప్రమాదంలోడిప్యూటీ కలెక్టర్ మృతి
రోడ్డు ప్రమాదంలో
డిప్యూటీ కలెక్టర్ మృతి
రాయచోటి:
- అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు.
- ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.
- పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్ కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird