
తెలంగాణలో తెలంగాణలో, ఫార్మసీ, అగ్రి, అగ్రి కల్చర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎప్సెట్ టీజీఎప్సెట్ -2025కు సంబంధించి ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల విడుదల. అగ్రి అగ్రి, ఫార్మసీ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 19 నుంచి నుంచి చేయనున్నట్టు అధికారులు అధికారులు. ఇంజనీరింగ్ స్ర్టీమ్ పరీక్షకు పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 22 నుంచి నుంచి ఆన్లైన్లో అందుబాటులో అధికారులు ప్రకటనలో ప్రకటనలో. విద్యార్థులు మధ్యాహ్నం మూడు మూడు గంటలు నుంచి పరీక్ష తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల. అగ్రికల్చర్, ఫార్మసీ ఫార్మసీ ప్రవేశ పరీక్షలను 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29 న ఉదయం 9 గంటలు నుంచి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు, మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు వరకు పరీక్ష. ఏప్రిల్ 30 న ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు సెషన్లో పరీక్ష పరీక్ష పరీక్ష.
అలాగే, ఇంజనీరింగ్ స్ర్టీమ్ స్ర్టీమ్ పరీక్షను మే రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షల. ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల గంటల ఒక పరీక్ష పరీక్ష, మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటల పరీక్ష పరీక్ష. ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది దరఖాస్తు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు. ఇక రెండు విభాగాలకు కలిపి 253 మంది దరఖాస్తు. వీరి కోసం రాష్ట్ర రాష్ట్ర 16 ప్రాంతాల్లో 124 ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను కేంద్రాలను ఉన్నత మండలి ఏర్పాటు ఏర్పాటు ఏర్పాటు. పరీక్షా విధానం 160 మార్కులకు ఆన్లైన్లో రాత పరీక్ష. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం 100 శాతం సిలబస్తో పరీక్ష. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాసల్లో ఎప్సెట్ పరీక్ష. ఇందులో మ్యాథమెటిక్స్/బయాలజీ నుంచి 80 ప్రశ్నలకు 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, కెమిస్ర్టీ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు. నెగిటివ్ మార్కులు. తెలంగాణ ఎప్సెట్ దరఖాస్తు దరఖాస్తు ప్రక్రియ ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు అవకాశం అవకాశం.
మొబైల్ ఇన్సురెన్స్తో ఎంతో ఎంతో బెనిఫిట్ .. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ఆయుర్వేద: రాగి రాగి పాత్రల్లో నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ..