Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 30-06-2025 || Time: 10:54 AM

ఖానాపురం ప్రశాంతినగర్ లో గల మేదర. రోహిణి D/O శంకర్,సుజాత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 991/1000 మార్కులు సాధించినందుకు 6వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగండ్ల కోటేశ్వరరావు గారు మరియు స్థానిక ప్రజలు రోహిణి ని సత్కరించి అభినందించడం జరిగింది