హైదరాబాద్ రాజ్ భవన్ లో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ విస్తరణ లో భాగంగా మంత్రివర్యులుగా చోటు కల్పించగా వారిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్