మిర్యాలగూడ ప్రతినిధి 10 జూన్ 2025



మిర్యాలగూడ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు డ్రా పద్ధతిలో ఎన్నిక చేసినటువంటి లబ్ధిదారులకు ఎంపిక చేసి నేటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా అట్టి ఇళ్లను మంజూరు చేయలేదు . కావున డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వారు కలగజేసుకొని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మా ఇళ్ళను మాకు ఇప్పించాలి అని ప్రొడక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ మాధవాచారి మరియు, మహిళ ఆర్గనైజర్ మాధవి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ మీర్జా యూత్ జిల్లా ఉపాధ్యక్షులు నజీర్ మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు బురహాన్ ఖాన్ మరియు 200 మంది లబ్ధిదారులచే మిర్యాలగూడ పట్టణం లో శాంతియుతంగా ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ కి వినతి పత్రాలు సమర్పించి డ్రాలో పేర్లు వచ్చినటువంటి లబ్ధిదారులకు 90 శాతం పూర్తి అయిన మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకం కిందనైనా వారికి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వారు డిమాండ్ చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird