ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ యువ నాయకులు,DPR టస్ట్ అధినేత, పేదల పక్షపాతి, పట్టాభిరామ్ పుట్టినరోజు సందర్భంగా DPR టస్ట్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధి గ్రస్తులకు రక్తదాన శిబిరం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో DNP ఫంక్షన్ హాల్ అధినేత దేవరపల్లి అరుణ నాగప్రసాద్, టిఆర్ఎస్ నాయకులు, మండల నాయకులు గ్రామ ప్రజలు మీడియా మిత్రులు పాల్గొన్నారు