పెనుబల్లి రైతు వేదికలో రైతు నేస్తం ఉత్సవాలు రైతుల సమక్షంలో అధికారులు ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల రైతులు బొర్రా కోటేశ్వరరావు, పొట్లపల్లి వెంకటేశ్వరరావు ,మాలోతు రాధాకృష్ణ ,మరియు, పంది వెంకటేశ్వరరావు, ఈడ కమలాకర్,మేకతోటి ,కాంతయ్య చీకటి నరసింహారావు,
అధికారులు పాల్గొన్నారు…!
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird