కొత్తగూడెం: సింగరేణిలో ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడిన ముఠా లో మరోకర్ని అరెస్ట్ చేసిన ఖమ్మం ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్. సాదర్ల ప్రశాంత్. జనరల్ మజ్జూర్ (కాకతీయ ఖని I ఇంక్లైన్..) ని భూపాలపల్లి లో ఈ రోజు అరెస్ట్ చేశారు.గతంలో ఇదే కేసుకి సంబంధించి రాజేశ్వరరావు, కడాలి చైతన్యను ఇప్పటికే ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
మొత్తం ఈ చైన్ లింకును లోతుగా విచారిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది