Home Uncategorized విలేకరుల సమావేశంలో హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ కోశాధికారి బైరి మాధవి మాట్లాడుతూ..

విలేకరుల సమావేశంలో హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ కోశాధికారి బైరి మాధవి మాట్లాడుతూ..

by VRM Media
0 comments

ఈరోజు హైదరాబాద్ హస్తినాపురం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ కోశాధికారి బైరి మాధవి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనుమతులు లేని మద్యం దుకాణాల వల్ల చాలామంది మహిళలు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడుచున్నవి రహదారుల వెంట వేలకాని వేళలో మద్యం యొక్క విక్రయాలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని దానివల్ల జరిగే అగైత్యాలను నెమరువేస్తూ ఇలాంటి అనుమతులు లేని దుకాణాలన్నింటిని త్వరలో ప్రభుత్వం చర్యలు తీసుకొని కట్టడి చేయాలని తెలియపరిచారు ఈ విషయంలో అవసరమైతే మద్యాన్ని అమ్మకుండా ఉద్యమం చేపట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయంటూ వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు

2,813 Views

You may also like

Leave a Comment