Home వార్తలుఖమ్మం ప్రధానమంత్రి ఇంటెన్స్ ఫైర్ టీబీ ముక్త భారత్ అభయాన్

ప్రధానమంత్రి ఇంటెన్స్ ఫైర్ టీబీ ముక్త భారత్ అభయాన్

by VRM Media
0 comments

కల్లూరు vrm ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

ఈరోజు కల్లూరు మండల పరిధిలోని పేరువంచ గ్రామపంచాయతీ కార్యాలయంలో టీబీ వ్యాధి లక్షణాలు గురించి వివరిస్తూ శరీరంలో ఏ అవయవానికి వచ్చే అవకాశం ఉంది అని క్లుప్తంగా వివరించారు మరియు క్షయ జాతీయ నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరిపై టీవీ రహిత తెలంగాణ కై కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి కల్లూరు ప్రభుత్వ డాక్టర్ విశ్వాస్ సూపర్వైజర్ టీవీ సురేష్, హెల్త్ సూపర్వైజర్ రామారావు గ్రామ సెక్రెటరీ రాజు , కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు కీసర మోహన్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సెక్రెటరీ పరిమి భరత్, ఏఎన్ఎంలు సుశీల పద్మ ఆశా వర్కర్లు కోట కామేశ్వరి, కే ప్రభావతి యు రామతులసి ఏ వెంకట నర్సమ్మ, కే సునీత, పాల్గొనడం జరిగింది

2,809 Views

You may also like

Leave a Comment