

అన్నమయ్య జిల్లాVRM న్యూస్ జూన్ 29
అధికారం వుంది కదా అని అడ్డగోలు కేసులు పేట్టడం సరికాదని వైఎస్ఆర్ సిపి మహిళ నేత రాజేశ్వరి రెడ్డి చంద్రబాబు పై నిప్పులు చేరిగారు.
అన్నమయ్య జిల్లా, రాయచోటి లోని వైఎస్ఆర్ జిల్లా కార్యాలయంలో ఆమె మీడీయాతో మాట్లాడుతూ సింగయ్య సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారి ముందే వివరాలు వెల్లడించి తర్వాత ఉద్యేశ్యపుర్వకంగా మార్చి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అక్రమ కేసు పేట్టారన్నారు. గోదావరి పుష్కరాల్లో సినిమా స్టంట్ చేసి భక్తుల చావుకు కారణం నువ్వుకాదా? అని ప్రశ్నించారు. కందుకరు, గూంటురు లలో ఇరుకైనా సందుల్లో సభలు పెట్టి అమాయకుల చావుకు చంద్రబాబు కారణమైతే గత ప్రభుత్వం కేసులు పేట్టిందా? అంటూ ప్రశ్నించారు. సింహాచల గోగోడ కూలి చనిపోయిన భాదితులకు ఏమి సమాధానం చేబుతావంటూ నిలదీశారు. చంద్రబాబు కారణంగా 52 మంది చనిపోయారని, చంద్రబాబు పై 52 కేసులు పేట్టకపోతే నిరహరదీక్ష కుదిగుతానని హెచ్చరించారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చోసుకుంటుపోతున్నావని ఆమె చంద్రబాబు ను విమర్శించారు.