బయ్యాన్న గూడెం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న..డాక్టర్ మట్టా దయానంద్… 06-07-25(ఆదివారం )- పెనుబల్లి మండలం- బయ్యాన్నగూడెం గ్రామం లో చింత వెంకటేశ్వరరావు గారి కుమార్తె చి ” ఉదయ మహాలక్ష్మి గారి పుష్పలంకరణ వేడుక కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన… .రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు….