

VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
8/7/25 న
08-07-25(మంగళవారం )- సత్తుపల్లి పట్టణం- మెయిన్ రోడ్- దివంగత నేత, అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానియుడి విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird