
ఈరోజు మీ ఇంటికే మీ కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ కార్యక్రమంలో భాగంగా
సత్తుపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులైన
శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు, కల్లూరు మండలంలోని కొత్త
నారాయణపురం,శ్రీరాంపురం, కప్పలబంధం రోడ్డు మరియు గోపాలకుంటలో కళ్యాణలక్ష్మి చెక్కులు ఇంటింటికి తిరిగి
ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో
కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజచౌదరి మరియు కాంగ్రెస్ నాయకులు
కార్యకర్తలు పాల్గొనడం జరిగినది…
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird