సిద్ధవటం VRM న్యూస్ జూలై 21 సిద్దవటం మండలం, టక్కోలు: బంగారు కుటుంబాల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న P4 సర్వే లో భాగంగా టక్కోలు గ్రామంలో ఫీల్డ్ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు, పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి గారు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ టీచర్ లు పాల్గొనారు.