Home వార్తలుఖమ్మం ఏకగ్రీవంగాలక్ష్మీపురం( రాళ్ల బంజర్) గ్రామ కమిటీ ఎన్నిక

ఏకగ్రీవంగాలక్ష్మీపురం( రాళ్ల బంజర్) గ్రామ కమిటీ ఎన్నిక

by VRM Media
0 comments

కల్లూరు మండల పరిధిలోని లక్ష్మి పురం (రాళ్ల బంజర్) గ్రామంలో కాంగ్రెస్ నాయకులు,ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశాలతో లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎందుకోవటం జరిగింది.
అధ్యక్షుడు:- గుగులోతు రాంబాబు
ఉపాధ్యక్షుడు:- వాకధాని వెంకటేశ్వర్లు
కార్యదర్శి:- నెల్లూరి నాగేశ్వరరావు.
కోశాధికారి:- పలగాని సూరిబాబు.
కార్యవర్గ సభ్యులు:- 16. మంది సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తుపల్లి ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

2,852 Views

You may also like

Leave a Comment