Home వార్తలుఖమ్మం ఈరోజు చనిపోయిన మన మిత్రుడు ఖమ్మం టౌన్ సభ్యుడు బాణాపురం నాగేశ్వరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది..

ఈరోజు చనిపోయిన మన మిత్రుడు ఖమ్మం టౌన్ సభ్యుడు బాణాపురం నాగేశ్వరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది..

by VRM Media
0 comments

ఈరోజు చనిపోయిన మన మిత్రుడు ఖమ్మం టౌన్ సభ్యుడు బాణాపురం నాగేశ్వరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేయడం జరిగింది… ఈ సందర్భంగా వారి దహన సంస్కారాలకు మన ఖమ్మం జిల్లా అసోసియేషన్ తరపున 10000/– రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది…. నాగేశ్వరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాము 🙏

2,820 Views

You may also like

Leave a Comment