Home ఆంధ్రప్రదేశ్ కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన మొత్తం ₹22,56,978 విలువైన 30 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన మొత్తం ₹22,56,978 విలువైన 30 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

by VRM Media
0 comments

కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 24

కడప జిల్లా ఈ కార్యక్రమంలో టీడీపీ సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి ₹3,82,010 విలువైన 9 చెక్కులను పంపిణీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, కడప ఎమ్మెల్యే రెడ్డెప్ప మాధవి రెడ్డి ₹18,73,968 విలువైన 21 చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
సమస్యల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ప్రజల సంక్షేమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ను సమర్థవంతంగా వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

2,811 Views

You may also like

Leave a Comment