రాజంపేట స్టాఫ్ రిపోర్టర్ రెడ్డి శేఖర్ : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూల భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తల్లివందనం వేస్తూనే ఉన్నారువేసినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి పోస్ట్ ఆఫీస్ లో చిన్నపాటి అకౌంట్ తయారు చేసుకున్నారు . ఆ తల్లివందనం 13 వేల రూపాయలు పడితే తీసుకోవడానికి కూడా ఊటుకూరు పంచాయతీలో ఉన్నటువంటి పోస్టల్ నిర్వాహకురాలు మా సార్ వారు అప్డేట్ కావాలి అందుబాటులో మీరు ఊట్కూరులో ఉండాల్సిన పనిలేదు మన్నూరులో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కి వచ్చి అప్డేట్ చేసుకునేటువంటి పనులు మీరు ఉండండి ప్రజల వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్వాహ కము ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఇక్కడ కనపడుతుంది. డబ్బులు వేయడమే ఆలస్యం కనపడుతుంటే తీసుకోవడానికి ఇన్ని మతలబులంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఇంతకంటే నిర్లక్ష్యం ఉంటుందా పనిచేస్తున్నటువంటి వాళ్లకు నిర్లక్ష్య ధోరణి తప్ప వేరే విధంగా ఉందా పిల్లల భవిష్యత్తు కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎప్పుడు పడుతుందా తల్లి దీవెన ఎదురుచూస్తూ ఉంటే సంధి కాలం అయిపోయిన తర్వాత అకౌంట్ లో నుంచి డబ్బులు ఇస్తారా విచ్చలవిడిగా ప్రజలకు లేనిపోని అపోహాలు కలిగించి డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ చేస్తే అని కొన్ని వేల అకౌంట్ చేయించారు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? సంబంధిత పోస్టల్ ఉన్నత అధికారులు దృష్టి పెట్టి నిర్వాహకురాలు యొక్క నిర్లక్ష్యం సంబంధిత శాఖ పోస్టల్ నిర్వాహకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని
మాజీ పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ తెలిపారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird