Home ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ 27 నుండి రాష్ట్ర పర్యటన

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ 27 నుండి రాష్ట్ర పర్యటన

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 26

సారథ్యం పేరుతో రాష్ట్ర పర్యటన
పోతుగుంట రమేష్ నాయుడు
అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట లోని బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈనెల 27 నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పర్యటన సారథ్యం పేరుతో తొలి గడప కడప నుండి ప్రారంభమవుతుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిద్భారత్ లక్ష్యం కోసం సారదులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ఈ పర్యటన ఉంటుందని అలాగే ప్రతి గడపకు బిజెపి జెండాను మరియు అజెండాను తీసుకుపోయే కార్యక్రమం కార్యకర్తలను కారుణ్యముకులను చేయడానికి ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు రోజుకు ఒక జిల్లా చొప్పున పూర్తిస్థాయి పర్యటన చేస్తున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు బిజెపి మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు ఒంటిమిట్ట చెరువు అధ్యక్షులు గంగిరెడ్డి బిజెపి నాయకులు వెంకటసుబ్బారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు

2,858 Views

You may also like

Leave a Comment