Home ఆంధ్రప్రదేశ్ కడప లోని 48 డివిజన్ కృపా కాలనీ నందు న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మ ల ఆధ్వర్యంలో

కడప లోని 48 డివిజన్ కృపా కాలనీ నందు న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి.మహేష్, సిస్టర్ శాంతమ్మ ల ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 27

కడప జిల్లా ఆదివారం చర్చి వద్ద మొక్కలు నాటే కార్యక్రమం, సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం సంద ర్భంగా ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కే.రాకేష్ చంద్ర, తాలుక పోలీస్ స్టేషన్ ఎస్ఐ తాహిర్ హుస్సేన్ లు తమ సిబ్బం దితో హాజరైయ్యారు. మొదటగా చర్చి ప్రాంగణంలో ఉన్న సీసీ కెమె రాలను తాలూకా ఎస్సై తాహిర్ హుస్సేన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, ఎస్సై తాహిర్ హుస్సేన్ లు మాట్లాడారు.ప్రస్తుత ఈ కాలంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సీసీ కెమెరాలు కూడా దోహదప డతాయని చెప్పారు

2,804 Views

You may also like

Leave a Comment