Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 11-08-2025 || Time: 09:58 PM

తక్షణమే అధికారులు స్పందించి ముసురు మిల్లి కాలువకు పూడిక తీసి దేవారం,శరభ వరం పంచాయతీల భూములకు సాగునీరు అందించాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ.