
సిద్దవటం VRM న్యూస్ ఆగస్టు 5
Qఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మంగళవారం మండలంలోని కొత్త మాధవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.రామయ్య మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేనుసారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించామన్నారు. టీడీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రామయ్య ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird