
కడపVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 11
స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించడం పై అధికారులు ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird