
ప్రత్తిపాడు, వి. ర్. ఎం. న్యూస్ 24,ప్రతినిధి,ప్రిన్స్, సెప్టెంబర్, 22:-
ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నూలు భావనరెషు(బుజ్జి) ఇటీవల కాలంలో ఆరోగ్యం బాలేని కారణంగా వారి పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబాలకి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటానని భరోసా కల్పించిన
ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులుఅండ్ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి,కోలా తాత బాబు,బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు, రాయుడు దొరబాబు,గుద్దటి రమేష్ ,గిడుతూరి రాంబాబు ,నూలు రమణ,నూలు నూకరాజు,కేశవరపు శ్రీను,నల్ల వెంకటేష్,దాడి పుత్రయ్య, కడారి వీరబాబు,కడారి శ్రీను, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird