Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట ఇరుకు రాళ్ల బోటు దగ్గర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. ఇద్దరికీ గాయాలు

ఒంటిమిట్ట ఇరుకు రాళ్ల బోటు దగ్గర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. ఇద్దరికీ గాయాలు

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 28

ఒంటిమిట్టలోని ఇరుకుర్రాళ్ల బోటు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట నుండి స్కూటీ మీద కడప మరాఠీ వీధికి చెందిన. సాయి కిరణ్.సుగుణ. ఆదెమ్మ లు రాజంపేట నుండి కడపకు బయలుదేరారు ఈ క్రమంలో ఇరుకురాళ్ల బోటు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం స్కూటీ నీ ఢీకొనడంతో ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా. సాయి కిరణ్. సుగుణ ల కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్ లో కడప రిమ్స్ కు తరలించారు.

2,822 Views

You may also like

Leave a Comment