

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పడమట లోకవారం గ్రామంలో మంగళవారం దేవి నవరాత్రుల పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈరోజు కల్యాణపు వెంకటేశ్వరరావు (కొండలరావు) 40 మంది భవానీల సమక్షంలో సుమారు, 1500 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా భవానీలు గ్రామ పెద్దలు భక్తులు
మండలం పరిసర ప్రాంతాల నుండి భారీగా జనం అన్నదానకార్యక్రమానికి పరలిరావడం జరిగింది
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird