
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు మండలం లోని హనుమా తండా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నికి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ధరావత్ మోహన్ నాయక్ తమ వంతుగా రూ.1,0116 విరాళం అందజేశారు.
సదర్ విరాళంను ఆలయ కమిటీ చైర్మన్ ధరావత్ రాందాస్ నాయక్ కు కమిటీ సభ్యులకు అందజేశారు . ఈ ఆలయ నిర్మాణంలో తమ వంతుగా హార్దికచేతనిచ్చేందుకు మరియు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ లు కూడా ముందుకు వచ్చారు.. భక్తులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా స్థానిక ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు మోహన్ నాయక్ ను అభినందించారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird