Home వార్తలుఖమ్మం నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం…

నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం…

by VRM Media
0 comments


జర్నలిస్టుల సేవలు మరువలేనివి…
మానవతా దృక్పథంతో స్పందించిన… ఐ డి సి చైర్మన్ మువ్వ

కల్లూరు VRM మీడియా ప్రతినిధి శ్రీనివాసరాథోడ్

కల్లూరు మండలంలో లింగాల గ్రామానికి చెందిన రిపోర్టర్ వేము మోహన్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మన ప్రగతి జిల్లా బ్యూరో గా తన సేవలందిస్తూ ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన వేము మోహన్ బాబు కుటుంబాని ఐడిసి చైర్మన్ మువ్వ విజయబాబు చరవాణిలో వారి కుటుంబాన్ని పరామర్శించి ముఖ్య అనుచరుడు ప్రియ తమ్ముడు అయిన కాటేపల్లి కిరణ్ కుమార్ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ఎంతైనా సంతోషదగ్గ విషయము.

2,834 Views

You may also like

Leave a Comment