
అన్నమయ్య జిల్లా
తేది:28 అక్టోబర్
ఒంటిమిట్ట పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్
సుధాకర్
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవి బాబు అక్టోబర్ 28
*'"మొంథా"తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, మరియు అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27,28 వ తేదీలలో (సోమవారం &మంగళ వారం)సెలవు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు అంతేకాకుండా పెన్నా పేరూరు ముంపు ప్రాంతంలో ప్రజలు. మరి చుట్టుపక్కల గ్రామాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సుధాకర్ కోరారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird