
కోప్పూరి చిట్టమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మురళిరాజు
ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 29:–
శంఖవరం మండలం గిరిజన గ్రామం వేళంగి సర్పంచ్ మేకల సుబ్బలక్ష్మి,సత్యనారాయణ అత్తయ్య కోప్పూరి చిట్టమ్మ ఇటీవల కాలంలో అకాల మరణం చెందినారు వారి కుటుంబాని పరామర్శించి ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించిన
ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులుఅండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు
ఈ కార్యక్రమంలో వేళంగి గ్రామం సర్పంచ్ మేకల సత్యనారాయణ,కోప్పూరి జోగిరాజు,కోప్పూరి రాజుబాబు,వేళంగి గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు,కోలా తాతబాబు,బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు