Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 03-04-2026 || Time: 09:06 AM

రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో మొంథా తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి పంటను పరిశీలించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు. వీరి వెంట ప్రభుత్వ అధికారులు, మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు..