కల్లూరు మున్సిపాలిటీ ఎన్ ఎస్ పి లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట వాళ్ళు లేక అవస్థలు పడుతున్న విద్యార్థినీలు ఆశ్రమ పాఠశాలను సత్తుపల్లికి తరలించేందుకు ఇదొక పన్నాగమా అంటున్న గిరిజన ఆశ్రమ విద్యార్థిని తల్లిదండ్రులు చోద్యం చూస్తున్న అధికారులు తక్షణమే వంట మనుషులను ఏర్పాటు చేయాలంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు