
ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 1
ఒంటిమిట్ట మండలం.
పెద్దకొత్తపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు అందులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో అండగా నిలుస్తున్నాయని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird