ఒంటిమిట్ట మండల పరిధిలోని గంగా పేరూరు పంచాయతీ లోని గంగా పేరూరు హరిజనవాడ కాలనీ గ్రామ స్తు ల సమస్యలు పరిష్కరించాలని అ కాలనీ గ్రామస్టులు సిపిఎం మండల కార్యదర్శి కోనేటి నరసయ్య తో కలసి ఎంపీడీఓ సుజాత కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తు లు మాట్లాడుతూ గ్రామస్టులు త్రాగు నీరు కోసం ఒక కిలోమీటరు దూరానికి వెళ్లి బిందే లతో నీటిని తెచ్చుకోవల వస్తుందని దీని కారణం గా తాము రోజు వేళే కూలి పనికి వెళ్ళ లేకున్నాము అని గ్రామస్తులు.ఆవేదనతెలియచేసున్నారు