


ప్రధాన మంత్రి ఆవాస యోజనపథకం గృహ ప్రవేశం దేవీపట్నం మండలంలో అంగరంగా వైభవంగా జరిగింది
ఈ పథకం ద్వారా సొంతం ఇల్లు కల నిర్వర్చడమే ఇరు ప్రభుత్వలా జ్యేయం
సెంట్రల్ గవర్నమెంట్ 239000/-(రెండూలక్షల ముప్పైతొమ్మిది వేలు)ఇవ్వగ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000/-(లక్ష రు) కేటాయించిన ప్రభుత్వాలు
VRM Media దుర్గా ప్రసాద్
రంపచోడవరం నియోజకవర్గం
దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీలో గల అంగుళూరు గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస యోజనపథకం ద్వారా కొండ రెడ్లకు కేటాయించిగా లబ్దిదార్లు గృహ నిర్మాణం పూర్తి చేసుకోగా.
ఈ రోజు అనగా 12/11/2025న దేశమంతటా మూడు లక్షల ఇళ్లను ఈరోజు మండల తహసీల్దార్ మరియూ ఎంపీడీఓ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస యోజనపథకం గృహ ప్రవేశం చేయడం జరిగింది. అలాగే మొక్కలను కూడా నాటడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రతి గ్రామాల్లో పేద బడుగు బలహీనావర్గాలకు అండగా నిలపడడానికి ప్రతి ఒక్క సామాన్యుల కల నిరవేర్చటానికి డబులుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందని గిరిజన గ్రామాల్లో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రతిఒక్కరికి వివరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి నీడను ఏర్పాటు పడకలపై సచివాలయం మరియూ హౌసింగ్ డిపార్ట్మెంట్ అవగహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరారు..అలానే ముంపు గ్రామాల్లో ఒకటైన అంగుళూరు గ్రామాల్లో వున్నా నిర్వశితులకు ఈరోజుకు ఇంటిపట్టాలను ఇవ్వలేదని దానిపై సమగ్ర విచారణ జరిపి పునరావాసం కల్పించిన ప్రతిఒక్కరికి ఇంటి పట్టాను అందించాలని తహసీల్దార్ గారిని కోరగా స్పందించిన తహసీల్దార్ గారు వారి పేర్లను అర్జీ రూపంలో ఇవ్వండి వెంటనే నేను సబ్ కలెక్టర్ గారితో చర్చించి వారంలో మీకు పట్టాలు అందచేస్తానని తీయియచేశారు.గ్రామస్థులు పలు సమస్యలు తెలియచేయగా నా ఆవరణలో వున్నా ప్రతిదీ చేసిపెడతాను అని కానీ పని పై అధికారులకు తెలియజేస్తేనే తహసీల్దార్ గారు,ఎంపీడీఓ గారు, మాట్లాడుతూ పీఎం-జన్మన్ స్కీంకి సంబంధించి దేవీపట్నం మండలంలో 376 ఇండ్లకు రూఫ్ కాస్ట్, కంప్లీషన్ లో 110 ఇండ్లు, రూఫ్ లెవెల్లో 148 ఇండ్లు మరియు 118 ఇండ్లు అభివృద్ధి పనులు జరుతున్నాయి. ఈ ఇండ్లన్నీ డిసెంబర్ 31 2025 కి పూర్తి చేయాలి తెలియచేసారు.. అని రాయుడు తెలియచేసారు.. ఈ కార్యక్రమం లో జనసేన ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు,సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం,కోండ్ల సురేష్ రెడ్డి,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్, పాల్గొనగ టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు,సొసైటీ చైర్మన్,మార్కెట్ యార్డ్ చైర్మన్,ఎస్టీ కమిటీ నాయకులు పూడిపల్లి పంచాయతీ నాయకులు,బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర, ప్రధాన కార్యదర్శి, ఎంపీడీఓ గారు, ఎంఅర్ఓ గారు, హౌసింగ్ A. E వేమూదాసి రాజు గారు, వర్క్ ఇన్స్పెక్టర్ బి. వి. రాజు గారు, సెక్రటరీ గారు, విఅర్ఓ గారు మరియు లోకల్ లీడర్స్ హాజరు అయినారు సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird