19


VRM Media (ఐ భద్రం)
- తూర్పుగోదావరి జిల్లా గోకవరం డ్రైవర్స్ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్తీక అన్న సమారాధన కార్యక్రమంలో
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
- తొలిత ఆయనకు మహిళలు హరతులు పట్టి స్వాగతం పలికారు.
- ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ఉసిరి చెట్టుకు పూజలు చేసారు. అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
2,827 Views