[ad_1]
మల్యాల, నవంబర్ 25 (ఈవార్తలు): కొండగట్టుకు అంజన్న భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గుట్టపై ఎటుచూసినా ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird