Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 19-02-2026 || Time: 07:45 PM

సత్తుపల్లి మార్కెట్ యార్డ్‌లో TGMDC సాండ్ బజార్ను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ఘనంగా ప్రారంభించారు.