
VRM తెలుగు దినపత్రిక అయినవిల్లి భద్రం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామపంచాయతీ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎంట్రన్స్ లో గల మంగళవారం సుందరీకరణ అనే గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird