
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ భేటీలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మాక్రో ఎకనామిక్స్ డాటా ప్రకారం జరిగిన రిపోరేట్లను తగ్గించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అయితే తుది నిర్ణయం మాని పాలసీ కమిటీ భేటీలో పాల్గొంటామని పేర్కొన్నారు. మానిటరీ పాలసీ కమిటీ భేటీ డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 తేదీల మధ్యలో జరగనుంది. అక్టోబర్ నెలలో చివరిసారి మానిటరీ పాలసీ కమిటీ భేటీ జరగగా భవిష్యత్తులో రెపోరేట్ తగ్గింపునకు అవకాశం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంగతి గుర్తుంచుకోవాలి. నిజానికి అక్టోబర్ నెలలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం వచ్చిన డేటాలో ద్రవ్యోల్బణం, అలాగే ఇతర ఆర్థిక డేటాకు సంబంధించి ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నిజానికి అక్టోబర్లో ద్రవ్యోల్బణం 0.25% కు పడిపోయింది. ఇది రికార్డు స్థాయి కనిష్ఠమని పేర్కొంది.ఇదిలా ఉంటే ఫిబ్రవరి నుండి జూన్ 2025 మధ్య కాలంలో మానిటరీ పాలసీ కమిటీ భేటీలో ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లు రేపో రేట్ తగ్గించారు. ప్రస్తుతం రెపోరేటు 5.50 శాతం వద్ద ఉంది. డిసెంబర్ నెలలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం లేదని రేపోరేట్ 5.25 శాతం తగ్గించే అవకాశం ఉందని మరో నిపుణుడు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మరో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. అందులో ప్రధానంగా వడ్డీ రేట్లు తగ్గింపు జరుగుతుందా లేదా అనే ప్రశ్నపై ఆర్బిఐ ఏదైనా ఒక పాలసీ నిర్మాణం తీసుకుంది అంటే అది పూర్తిగా దూకుడుగాను అలా అని వారి ప్రధాన ఉద్దేశ్యం ధరల స్థిరత్వం కోసం పనిచేస్తుందని అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా తమ లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తుంది. ఇక రూపాయి విలువ పతనం పైన 3 ప్రతి సంవత్సరం రూపాయి విలువ నుండి 3.5% మధ్యలో తగ్గుతుందని, అయితే రూపాయిని స్థిరంగా సాఫీగా కదిలేలా చూడటం ఆర్బీఐ లక్ష్యాల్లో ఒకటి అని వివరించబడింది. ఇక మైక్రో స్మాల్ మీడియం స్కెల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఈ రుణాల ఒత్తిడి తక్కువగా ఉంది ఈ స్థితి మెరుగవుతుందని.
ఐపీఎస్లకు ఐఎస్ హోదా ఎందుకు?
పిన్కోడ్కు గుడ్బై చెప్పండి.. భారత్లో కొత్తగా డిజి పిన్