తల్లాడ మండలంలో, మల్లవరం గ్రామంలోని సిపిఎం, సిపిఐ, పార్టీలు మద్దతు తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకుడు అభ్యర్థి కటికి కిరణ్ కుమార్ భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు, ఇ కార్యక్రమం లో తల్లాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాపా సుధాకర్(వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్), మల్లవరం మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎర్రి నర్సింహారావు, అయినాల రామలింగేశ్వరావు మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.