రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ప్రతి పాస్ పుస్తకంపై రాజముద్ర, ప్రత్యేకమైన QR కోడ్
నిడదవోలు నియోజకవర్గం సురాపురంలో 166 మంది రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలు పంపిణీ
మొత్తంగా నియోజకవర్గంలో రీసర్వే చేసి 13,477 పట్టాదారు పాస్ పుస్తకాలు క్రమపద్ధతిలో రైతులకు అందిస్తాం : : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యుల వారి కార్యాలయం (నిడదవోలు)