Home Uncategorized శ్రీశ్రీశ్రీ మాసరమ్మ తల్లి, సత్తెమ్మ తల్లి, గంగమ్మ తల్లి మహా సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

శ్రీశ్రీశ్రీ మాసరమ్మ తల్లి, సత్తెమ్మ తల్లి, గంగమ్మ తల్లి మహా సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

by VRM Media
0 comments

VRM media ప్రతినిధి అయినవిల్లి భద్రం

జాతర మహోత్సవలకు 50 వేలు రూపాయలు విరాళం

  • తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ మాసారమ్మ తల్లి, సత్తెమ్మ తల్లి, గంగమ్మ తల్లి మహా సంబరాలు కార్యక్రమంలో
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
  • తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
  • జాతర మహోత్సవలకు కంబాల శ్రీనివాసరావు గారు 50 వేలు రూపాయలు విరాళం అందించారు. తప్పిడి గుళ్ళు బృందానికి 17 వేలు రూపాయలు అందించారు..
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..
2,803 Views

You may also like

Leave a Comment