vrm media కల్లూరు ప్రతినిధి


కల్లూరు మండలం,కప్పలబంధం గ్రామంలో రంజాన్ వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి.ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉండి గ్రామ ప్రజలకు ముస్లిమ్, హిందు తేడా లేకుండా ఇఫ్తార్ విందును ఆశీర్వదించారు. ఇందులో భాగంగా షేక్. లతీఫ్ గారు ఈ మజీద్ కి విరాళాలు అందిస్తూ వారికి అండగా ఉండటం వలన గ్రామ ముస్లిమ్ సోదరులు షేక్ . బీభ సాహెబ్, అదం సాబ్, యాకుబ్, సైదుస్సయిన్,నవాబ్ , నూర్ అహమ్మద్ గారు సన్మానం చేశారు. అదేవిధంగా ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత రేష్మ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird