Homeట్రెండింగ్మూడు రాష్ట్రాల్లో పోలింగ్: అందరి కళ్లు కేరళ వైపే..!! | అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్ అప్డేట్లు తెలుగులో: ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటర్లు ఓట్లు వేశారు.
– VRM MEDIA
మూడు రాష్ట్రాల్లో పోలింగ్: అందరి కళ్లు కేరళ వైపే..!! | అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్ అప్డేట్లు తెలుగులో: ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటర్లు ఓట్లు వేశారు.
– VRM MEDIA
వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతోంది. కర్ణాటకలో దావణగెరె సౌత్, బాగల్ కోట, అజిత్ పవర్ కన్నుమూతతో ఖాళీ అయిన మహారాష్ట్రలోని బారామతి స్థానానికి నేడు పోలింగ్.