సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ ఈశ్వర్ మే 22
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు అయి తొలిసారిగా కడప పర్యటనకి విచ్చేసిన గౌరవ విద్యా, మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird